మహిళలపై పెరుగుతున్న నేరాలు
తగ్గిన రోడ్డు ప్రమాదాలు: డీజీపీ అరవిందరావు

లెట్స్ సెలబ్రేట్ బ్రొ!!!!
The institute was vandalized in December 2003 by a mob made up of members of an extremist self styled Maratha youth squad, calling themselves the Sambhaji Brigade, named after Shivaji's elder son. They claimed to be angered by the help provided by the institute's staff (in translating manuscripts) to a Western writer, Dr. James Laine, who discussed the telling and retelling of stories about Shivaji's parentage and life in his book on narrations of the Shivaji story.[5] The mob also *damaged thousands of manuscripts[6]* and attacked Shrikant Bahulkar, a Sanskrit scholar who had only explained some Sanskrit references to Laine.[7] The incident provoked widespread reaction[8] and historian Gajanan Mehendale to destroy parts of his in-progress biography of Shivaji.[9][10]
http://en.wikipedia.org/wiki/Bhandarkar_Oriental_Research_Institute
ఇలాంటి సంఘటనలు కోకొల్లలు మన దేశంలో. మహారాష్ట్రలోనే కాదు మన కళ్ళముందే ఎన్నో ఇలాంటివి జరుగుతుంటాయి. ప్రాంతీయ దురభిమానం కళ్ళకు గంతలు కట్టేస్తుంది. విలువైన మన సంస్కృతి అర్థంలేని ఆవేశంలో మట్టిపాలౌతోంది. రేపటి మన భవిష్యత్తుకి(ముందు తరాలకు) వారసత్వంలా అందించాల్సిన ఈ సంపదను కేవలం ఐదునిమిషాల ఆవేశానికి బలి ఇవ్వటం ఎంతవరకూ సబబూ?అయోద్య వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా గత మంగళవారం వారణాసిలోని దేవాలయంలో ఇండియన్ముజాహిద్దీన్ (ఐ.ఎం.) బాంబు పేలుళ్లకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. అనంతరం భారతీయ మందిరాల్లో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తు కొన్ని పత్రికా కార్యాలయాలకు ఐ.ఎం. ప్రతినిధులు ఈమెయిల్ సందేశం పంపారు. 2008 ఆగస్టు 25వ తేదీన హైదరాబాద్లోని గోకుల్చాట్, లుంబినీపార్కుల వద్ద జరిగిన పేలుళ్ళు ఈ సంస్థ పనే. ఐ.ఎం. వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, సాంకేతిక నిపుణుడు పీర్భాయ్ మొదలు అనేక మంది ఐ.ఎం. కీలక సభ్యులు గతంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించారు. జంట పేలుళ్ళకు ముందు కొన్ని నెలలపాటు ఇక్కడ తిష్ట వేశారు. గతంలో ఈ సంస్థ రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి తాజా హెచ్చరికల నేపథ్యంలో అది మరోమారు విరుచుకుపడే అవకాశాలు తోసిపుచ్చలేం. పైగా మందిరాలను లక్ష్యంగా చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించింది కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్రంలో చిన్నాచితకా అన్నీ కలిపి మొత్తం 37వేల దేవస్థానాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 27వేల దేవాలయాలకు ఎలాంటి రక్షణా లేదు. ఇందులో నిత్యం వేలమంది దర్శించే దేవాలయాల సంఖ్య కనీసం 500 వరకూ ఉంటుంది. పర్వదినాల సమయంలో ఈ దేవాలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో వీటికి కనీస స్థాయి భద్రత అయినా కల్పించాల్సిఉంది. అయితే దేవాలయాలన్నింటకి భద్రత కల్పించడం తమవల్ల కాదని పోలీసులు చేతులు ఎత్తివేస్తున్నారు. రాష్ట్రంలో లక్షకుపైగా పోలీసు సిబ్బంది ఉండగా వీరిలో శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులకు దైనందిన విధులతోనే సరిపోతోంది. రిజర్వు బలగాల సంఖ్య దాదాపు 20వేల వరకూ ఉన్నా ఈ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పెరిగిపోవడంతో వీరంతా తీరికలేకుండా పనిచేస్తున్నారు. వారంతపు సెలవులు కూడా తీసుకోలేకపోతున్నామని వీరు వాపోతున్నారు. ఈ నెలాఖరుకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న నేపథ్యంలో పర్యవసానాలు ఎలా ఉంటాయన్న దానిపై పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి నుంచే బలగాలను సిద్దం చేస్తున్నారు. ఇప్పుడున్న పోలీసులను వారి విధుల నుంచి తప్పించి ఇతర పనులు అప్పగించడం సాధ్యమయ్యేలా లేదు. దాంతో ఐ.ఎం. హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాల భద్రతపై ఆందోళణ నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రత్యామ్నయ పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంది.
-----------------------------------------------------------------
చారిత్రక కట్టడాలు మన గుళ్ళు. వేల సంవత్సరాల చరిత్ర. రాజకీయ లబ్దికోసం బలిపెడుతున్నారు. మన గుళ్ళను మనమే కాపాడుకునే సమయం ఆసన్నమైంది. వెన్నెముకలేని ప్రభుత్వాన్ని, రాజకీయాలకు డబ్బుకూ అమ్ముడుపోయిన న్యాయ చట్ట వ్యవస్థని నమ్ముకుంటే మన మూలాలే మిగిలేలా లేవు.
From కార్తీకమాసం |
From కార్తీకమాసం |
From Drop Box |
From 10-7-2010 |
From library |
From library |
4-H Mission
4-H empowers youth to reach their full potential, working and learning in partnership with caring adults.
4-H Vision
A world in which youth and adults learn, grow and work together as catalysts for positive change.
ఒక ఇదీ వాళ్ళ మోటో అట.
నాకర్థం అయ్యిందేంటంటే పిల్లల్లో ఆలోచనా శక్తిని జ్ఞాన్నీ పెంపొందించేట్లు చేయటం వీరి ముఖ్య ఉద్దేశం అని.
ఆ పిల్ల చక్కగా ఒక అట్టమీద ఎదో రాసుకొచ్చింది. ఎదోకటి. దాని గురించి చిన్నపిల్లలకు చెప్పటం. ఆ ఏదోకటి ఎలా? సమాజం, తను చూసేది, తను గమనించేది, ఏదోక సమాచారం. దాన్ని ఒక ప్రాజెక్టులాగా తీర్చిదిద్దగలిగేందుకు అవసరమైయ్యే శక్తి తల్లితండ్రులిస్తే, దాన్ని ముందుకుతీసుకెళ్ళే స్థోమతని ౪-ఎచ్ ఇస్తోంది. ఆ తల్లిని అడిగాను. మీరేమన్నా ఒక బడిని రిప్రజెంటు చేస్తున్నారా అని. లేదు అంది. మరి ఫండ్స్ ఎలా అన్నా? ౪-ఎచ్ ఇస్తుంది అంది. మరి ప్రాజెక్టులు ఎవరు ఇస్తారూ అన్నా. మీటింగ్స్ ఉంటాయట. ప్రతీ వారమో ఏదోకరోజున. ఇది జాతీయ స్థాయి ఆర్గనైజేషనట. లోకల్ విభాగం ఒక కౌంటీ స్థాయిలో ఉంటుందట. లోకల్గా మీటింగ్స్ జరుగుతాయట. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారట. అనేకానేక విభాగాల్లో పిల్లలకు స్పూర్తినిస్తారట. ఫటాగ్రఫి, రిసైక్లింగ్, ఫుడ్, న్యూట్రిషన్, సైన్స్, ఇలా ఏదైనా.
వాళ్ళ వెబ్సైట్లో వారి గురించిన ఒక చిన్న వాక్యం -
Preparing young people to make a positive impact in their communities and the world.
వారి వెబ్సైట్
ఆ బల్ల దగ్గరకి అనఘ వెళ్ళింది. తనకి క్రేయాన్స్, డిస్నీ ప్రిన్స్ ఇచ్చారు రంగులెయ్యమని. పిల్ల మహదానందంగా తీస్కుని కూర్చుంది.
From library |
ఇక సూరిగాడు వచ్చాడు. ఆడికి టాయ్స్టోరి పజిల్ ఈస్ ఇచ్చి రంగులేసి పజిల్స్ పెట్టు అని చెప్పారు.
From library |
నాకు ఎప్పటినుండో ఒక ఆలోచన బుఱ్ఱలో ఉంది. అఫ్కోర్స్ నిద్రావస్థలోకి వెళ్ళిందనుకోండి. అది, భారతావనిలో పిల్లలకి రిసైకిల్ అనేదానిపై అవగాహన రావాలి. దానికి సంబంధించిన స్పూర్తిని వారిలో కలుగజెయాలంటే వారినే ఇన్వాల్వ్ చేస్తూ ఒక కాం౨పైన్ తయ్యారు జేయాలి. పై పద్ధతి ద్వారా అది సాధ్యమే అనిపిస్తుంది. కానీ, ఇక్కడి పిల్లలకు గ్రంధాలయం అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అక్కడి పిల్లలకు ఆఫ్ ది స్కూల్ లైఫ్ లేదు. ఒక మీటింగ్ ప్లేస్ లేదు. అథవా ఉన్న, వారి జీవితాల్లో బడి అయ్యాక ఉన్న సమయం ఎంత? బడికి వెళ్ళటం వచ్చి ఎల్.కే.జి నుంచే ఐ.ఐ.టి కోచింగులు, లేక హోంవర్కులు. తల్లితండ్రులు అనుకుంటే ఈ పరీస్థితిలో మార్పు తీసుకురాగలరు. పిల్లలకి ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వండి. వాళ్ళకి చుట్టుపక్కల ఏంజరుగుతుందో చూపండి.
దారిపొడవునా ఉన్న, అక్కడక్కడా డిస్ప్లేలలో ఉన్న కొన్ని బొమ్మలను ఇక్కడ పెడుతున్నా