Feb 17, 2010

35 మంది రాజినామా

వాహ్!! అత్భుతంగా ఉంది. ముప్ఫైయ్యైదు మంది లెజిస్లేచర్స్[వీళ్ళు రాజ్యాంగం చే గుర్తింపబడని - తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యులు.] రాజీనామా చేసారు. వీళ్ళు ప్రజల చేత ప్రజలకొరకు ప్రజలే ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినుధులు. వీళ్ళు భారత[కాదు కాదు!! ఏమో ఏమో??]రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధుల్లో చేరతారు.
ఐతే, వీళ్ళ పంచెలు కాపాడుకోటం కోసం ఏమైనా సేస్తారు, చేసారు, చేస్తున్నారు, ఇప్పుడు -
తమ రాజీనామాలను మన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్/రేపటి తెలంగాణా గవర్నర్ [తెలంగాణా ప్రజలు కోరుకుంటే ఈ గవర్నర్ లేకపోతే రాష్ట్రపతి, వాళ్ళిష్టం!! నేనేమీ వ్యాఖ్యానించబోను] ప్రొఫెసర్ కోదండరాం గారికి అందజేసారు.

No comments:

Post a Comment